మూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే కరోనా

దిశ, వరంగల్: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో కరోనా కలకలం రేపుతోంది. మూడు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురిచేసింది. సదరు యువకుడిది అరుణాచలపురం గ్రామం. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన 30 మందిని అధికారులు హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Update: 2020-06-22 01:54 GMT

దిశ, వరంగల్: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో కరోనా కలకలం రేపుతోంది. మూడు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురిచేసింది. సదరు యువకుడిది అరుణాచలపురం గ్రామం. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన 30 మందిని అధికారులు హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News