కడెం ప్రాజెక్ట్ కాలువలకు నీటి విడుదల

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు సాగు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్, దివాకర్‌రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రైతులు నారు మడులకు సిద్దంగా ఉండాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు.

Update: 2020-07-29 07:57 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు సాగు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాం నాయక్, దివాకర్‌రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రైతులు నారు మడులకు సిద్దంగా ఉండాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు.

Tags:    

Similar News