నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు విశాఖకు రానున్నారు. దాదాపు ఏడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు సమాచారం. అంతేగాకుండా సోమవారం సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌‌ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Update: 2020-12-06 21:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు విశాఖకు రానున్నారు. దాదాపు ఏడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు సమాచారం. అంతేగాకుండా సోమవారం సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌‌ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Tags:    

Similar News