లడక్‌లో నేడు రక్షణ శాఖ మంత్రి పర్యటన

దిశ, వెబ్ డెస్క్: లడాఖ్‌లో నేడు, రేపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. అనంతరం అధికారులతో భేటీ అయ్యి తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటే గతకొద్దిరోజుల నుంచి లడాఖ్ లో ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారు. అయితే.. ప్రధాని పర్యటన అనంతరం చైనా అక్కడి నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్న విషయం విధితమే.

Update: 2020-07-16 21:02 GMT

దిశ, వెబ్ డెస్క్: లడాఖ్‌లో నేడు, రేపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. అనంతరం అధికారులతో భేటీ అయ్యి తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటే గతకొద్దిరోజుల నుంచి లడాఖ్ లో ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారు. అయితే.. ప్రధాని పర్యటన అనంతరం చైనా అక్కడి నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్న విషయం విధితమే.

Tags:    

Similar News