రాజేంద్రనగర్లో దారుణం.. మహిళపై అత్యాచారం
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.