తెలుగు యువత నాయకుడిపై దాడి

దిశ వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో తెలుగు యువత నాయకుడు రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. జిల్లాలోని తాడిపర్తిలోని నందలపాడు కాలనీలో ఆయనపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడికి దిగారు. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా ఈ ఘటనలో రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-09-11 11:29 GMT

దిశ వెబ్ డెస్క్:
అనంతపురం జిల్లాలో తెలుగు యువత నాయకుడు రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. జిల్లాలోని తాడిపర్తిలోని నందలపాడు కాలనీలో ఆయనపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడికి దిగారు. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా ఈ ఘటనలో రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News