రాజేంద్రనగర్లో ఎంఐఎం నేత దారుణ హత్య
దిశ, వెబ్డెస్క్: రాజేంద్రనగర్లో దారుణ హత్య కలకలం రేపింది. హసన్నగర్ ప్రధాన రహాదారిపై ఎంఐఎం స్థానిక నేత ఖలీల్ను ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. ఓ వైపు కత్తితో పోట్లు పొడుస్తూనే.. మరో వైపు ముఖం మీద బండరాళ్లతో కొట్టి క్రూరంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య అక్కడివారిని భయాందోళనకు గురిచేసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
దిశ, వెబ్డెస్క్: రాజేంద్రనగర్లో దారుణ హత్య కలకలం రేపింది. హసన్నగర్ ప్రధాన రహాదారిపై ఎంఐఎం స్థానిక నేత ఖలీల్ను ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. ఓ వైపు కత్తితో పోట్లు పొడుస్తూనే.. మరో వైపు ముఖం మీద బండరాళ్లతో కొట్టి క్రూరంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య అక్కడివారిని భయాందోళనకు గురిచేసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.