నోటిఫికేషన్స్ ఎఫెక్ట్.. మరో యువకుడు బలి
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గత మూడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి మరీ కోచింగ్లు తీసుకున్నా.. నోటిఫికేషన్లు వేయకపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. దీంతో ఆత్మబలిదానాలకు సిద్ధమవుతున్నారు. వికారాబాద్లోని కుల్కచర్లలో నిరుద్యోగి శివుని శ్రీనివాస్(25) ఉద్యోగం రావట్లేదన్న బాధలో ఇంట్లోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గత మూడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి మరీ కోచింగ్లు తీసుకున్నా.. నోటిఫికేషన్లు వేయకపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. దీంతో ఆత్మబలిదానాలకు సిద్ధమవుతున్నారు. వికారాబాద్లోని కుల్కచర్లలో నిరుద్యోగి శివుని శ్రీనివాస్(25) ఉద్యోగం రావట్లేదన్న బాధలో ఇంట్లోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.