అనారోగ్యంతో భార్య మృతి.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన భార్య మల్లమ్మ(60) మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన భర్త మారారెడ్డి(65), వ్యవసాయ బావి వద్ద గురువారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. కాగా, భార్య మల్లమ్మను మారారెడ్డే పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఆ భయంతోనే ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2021-08-12 05:00 GMT

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన భార్య మల్లమ్మ(60) మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన భర్త మారారెడ్డి(65), వ్యవసాయ బావి వద్ద గురువారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. కాగా, భార్య మల్లమ్మను మారారెడ్డే పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఆ భయంతోనే ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News