నేటి ఉద్ధవ్ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం

ముంబై: అధికారిక నివాసంలో నేడు మధ్యాహ్నం మిత్రపక్షాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కానున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటు చేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.

Update: 2020-05-27 00:39 GMT

ముంబై: అధికారిక నివాసంలో నేడు మధ్యాహ్నం మిత్రపక్షాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కానున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటు చేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News