జేసీబీ, కారు ఢీ.. ఇద్దరు దుర్మరణం

దిశ, వెబ్ డెస్క్: యూసుఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీ-కారు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Update: 2020-07-23 09:37 GMT

దిశ, వెబ్ డెస్క్: యూసుఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీ-కారు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News