ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఏడుస్తారు!

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల సురేష్, గాండ్ల అభిలాష్ అనే ఈ ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతిచెందారు. తమ వ్యవసాయ పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-06-25 01:10 GMT

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల సురేష్, గాండ్ల అభిలాష్ అనే ఈ ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతిచెందారు. తమ వ్యవసాయ పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News