దేశవ్యాప్తంగా రైళ్లు బంద్

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మార్చి 22వ తేదిన దేశవ్యాప్తంగా రైళ్ల సేవలను నిలిపివేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో రైళు సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  దేశవ్యాప్తంగా 2400 ప్యాసింజర్ ట్రైన్లు, 1300 ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లు షెడ్లకు పరిమితం కానున్నాయి. TAgs: Train […]

Update: 2020-03-20 09:42 GMT

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మార్చి 22వ తేదిన దేశవ్యాప్తంగా రైళ్ల సేవలను నిలిపివేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో రైళు సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 2400 ప్యాసింజర్ ట్రైన్లు, 1300 ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లు షెడ్లకు పరిమితం కానున్నాయి.

TAgs: Train services, canceled, sunday, india, janta curfew

Tags:    

Similar News