ట్రాఫిక్ అంతరాయం..

       పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ వద్ద బుధవారం అతివేగంగా వచ్చిన లారీ చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్,క్లీనర్ క్యాబిన్‌లో చిక్కుకున్నారు.వారిని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో సుల్తాన్‌బాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.దీంతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2020-02-11 22:12 GMT

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ వద్ద బుధవారం అతివేగంగా వచ్చిన లారీ చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్,క్లీనర్ క్యాబిన్‌లో చిక్కుకున్నారు.వారిని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో సుల్తాన్‌బాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.దీంతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News