ఎమ్మార్వో నాగరాజు.. కస్టడీ పిటిషన్ పై విచారణ

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా కీసర తహశీల్దార్ నాగరాజు కస్టడీ, కౌంటర్ పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జరపనున్నది. నలుగురు నిందితులను విచారించేందుకు 4 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, భూమి విషయంలో రూ. కోటికి పైగా లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

Update: 2020-08-20 22:17 GMT

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా కీసర తహశీల్దార్ నాగరాజు కస్టడీ, కౌంటర్ పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జరపనున్నది. నలుగురు నిందితులను విచారించేందుకు 4 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, భూమి విషయంలో రూ. కోటికి పైగా లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News