నేడు భైంసాలో దుర్గాదేవి నిమజ్జనం

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా భైంసాలో ప్రతిష్టించిన దుర్గాదేవి నిమజ్జనం నేడు జరుగనుంది. దీంతో సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దుర్గాదేవి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు అన్నారు. మండపాల వద్ద నిర్వా హకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాన్ని సమయానికికల్లా పూర్తిచేసి పోలీసులకు సహకరించాలన్నారు.

Update: 2020-10-25 21:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా భైంసాలో ప్రతిష్టించిన దుర్గాదేవి నిమజ్జనం నేడు జరుగనుంది. దీంతో సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దుర్గాదేవి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు అన్నారు. మండపాల వద్ద నిర్వా హకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాన్ని సమయానికికల్లా పూర్తిచేసి పోలీసులకు సహకరించాలన్నారు.

Tags:    

Similar News