శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

దిశ, వెబ్‎డెస్క్ : కరోనా లాక్ డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.1.92 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 26,931 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 10,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.

Update: 2020-11-03 23:51 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
కరోనా లాక్ డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.1.92 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 26,931 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 10,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.

Tags:    

Similar News