ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం తల, తోక భాగం దెబ్బతిన్నట్లు శుక్రవారం గుర్తించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా.. ఆకతాయిల పనా అనేది పోలీసు దర్యాప్తులో తేలనుంది.

Update: 2020-09-25 09:02 GMT

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం తల, తోక భాగం దెబ్బతిన్నట్లు శుక్రవారం గుర్తించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా.. ఆకతాయిల పనా అనేది పోలీసు దర్యాప్తులో తేలనుంది.

Tags:    

Similar News