జమ్మూకాశ్మీర్‌‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం శ్రీనగర్ లావేపొరాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది.

Update: 2020-12-30 01:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం శ్రీనగర్ లావేపొరాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది.

Tags:    

Similar News