లారీ-వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్‌లో గంభీరావు పేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Update: 2020-03-15 19:50 GMT

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్‌లో గంభీరావు పేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News