ముగ్గురు మేకల దొంగలు అరెస్ట్..!

దిశ, వెబ్‎డెస్క్: పలు జిల్లాలో మేకల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ ఇంచార్జి డీసీపీ కె.పుష్పా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‎తో పాటు సిరిసిల్ల జిల్లాలో వరుసగా మేకల చోరీకి పాల్పడుతున్నారు నలుగురు సభ్యుల ముఠా. వీరిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Update: 2020-09-21 06:08 GMT

దిశ, వెబ్‎డెస్క్:

పలు జిల్లాలో మేకల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ ఇంచార్జి డీసీపీ కె.పుష్పా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‎తో పాటు సిరిసిల్ల జిల్లాలో వరుసగా మేకల చోరీకి పాల్పడుతున్నారు నలుగురు సభ్యుల ముఠా. వీరిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Tags:    

Similar News