గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. హబీబ్‌నగర్ పరిధిలోని మాన్‌గరి బస్తీలోని ఓ ఇంట్లో గోడ కూలి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గురువారం రాత్రి చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో వంటిళ్లులోని గోడ కూలింది. ఈ ప్రమాదంలో రోషిణి(6), సారిక(3), పావని(4 నెలలు) మృతి చెందారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Update: 2020-02-27 19:44 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. హబీబ్‌నగర్ పరిధిలోని మాన్‌గరి బస్తీలోని ఓ ఇంట్లో గోడ కూలి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గురువారం రాత్రి చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో వంటిళ్లులోని గోడ కూలింది. ఈ ప్రమాదంలో రోషిణి(6), సారిక(3), పావని(4 నెలలు) మృతి చెందారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News