విశాఖలో విషాదం.. గోడకూలి గర్భిణి మృతి

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ములగాడ మండలం గణపతినగర్‌లో విషాదం నెలకొంది. గ్రామంలో గత రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఇల్లు ధ్వంసం అయింది. దీంతో గర్భిణి రామలక్ష్మీ, రెండేళ్ల బాలుడు జ్ఙానేశ్వర్ అక్కడికక్కడే మృతిచెందారు. అంతేగాకుండా ఆమె భర్త, తల్లికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

Update: 2020-10-11 20:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ములగాడ మండలం గణపతినగర్‌లో విషాదం నెలకొంది. గ్రామంలో గత రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఇల్లు ధ్వంసం అయింది. దీంతో గర్భిణి రామలక్ష్మీ, రెండేళ్ల బాలుడు జ్ఙానేశ్వర్ అక్కడికక్కడే మృతిచెందారు. అంతేగాకుండా ఆమె భర్త, తల్లికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News