అమర జవాన్లకు ఘనంగా నివాళ్లు
దిశ, మహబూబ్నగర్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించిన అమర జవాన్లకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లర్పించారు. బుధవారం మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరిహద్దులో భారత సైన్యంపై చైనా దురాక్రమణకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపాన్ని తెలియజేస్తూ జిల్లా కోర్టు సముదాయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
దిశ, మహబూబ్నగర్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో మరణించిన అమర జవాన్లకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లర్పించారు. బుధవారం మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరిహద్దులో భారత సైన్యంపై చైనా దురాక్రమణకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపాన్ని తెలియజేస్తూ జిల్లా కోర్టు సముదాయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.