జనతా కర్ఫ్యూలో పాల్గొందాం
దిశ, వరంగల్:ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశవ్యాప్తంగా జరిగే జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. కరోనాపై చేస్తున్న అతి పెద్ద యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, స్వీయరక్షణా చర్యలు పాటించాలన్న ప్రధాని నరేంద్రమోడీ మాటలను ఆచరణలో పెట్టాలన్నారు. Tags: The Janata curfew,To […]
దిశ, వరంగల్:ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశవ్యాప్తంగా జరిగే జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. కరోనాపై చేస్తున్న అతి పెద్ద యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, స్వీయరక్షణా చర్యలు పాటించాలన్న ప్రధాని నరేంద్రమోడీ మాటలను ఆచరణలో పెట్టాలన్నారు.
Tags: The Janata curfew,To volunteer,Narendra Modi’s call,Sunday 22 March 2020 7am