కరోనా వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సీరం, భారత్ బయోటెక్ లు వ్యాక్సిన్‌లు తయారు చేసిన విషయం తెలసిందే. వీటితో పాటు మరొకొన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్‌పై ట్రయల్స్ జరిపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాకుండా పీఎం కేర్స్ నిధులతో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ల పంపిణీ జరుగుతున్న విషయం […]

Update: 2021-07-03 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సీరం, భారత్ బయోటెక్ లు వ్యాక్సిన్‌లు తయారు చేసిన విషయం తెలసిందే. వీటితో పాటు మరొకొన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్‌పై ట్రయల్స్ జరిపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాకుండా పీఎం కేర్స్ నిధులతో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ల పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News