అత్యాచారం చేస్తే ఉరిశిక్ష

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ… చట్టం తీసుకొచ్చింది. కాగా ఇటీవల దేశంలో పెరిగిన అత్యారాలతో బంగ్లాదేశ్‌లో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

Update: 2020-10-12 22:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ… చట్టం తీసుకొచ్చింది. కాగా ఇటీవల దేశంలో పెరిగిన అత్యారాలతో బంగ్లాదేశ్‌లో దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News