నిమ్మగడ్డ విషయమై.. ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ భిశ్వభూషణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని అందులో పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఈ విషయమై గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించాల్సిందిగా ధర్మాసనం సూచించింది. దీంతో ఆయన రెండురోజుల క్రితం గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చి విషయాన్ని వివరించారు. దీంతో ఈ విషయమై పలువురు రాజ్యాంగ నిపుణులతో గవర్నర్ చర్చించి తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిస్తోంది. […]

Update: 2020-07-22 00:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ భిశ్వభూషణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని అందులో పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఈ విషయమై గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించాల్సిందిగా ధర్మాసనం సూచించింది. దీంతో ఆయన రెండురోజుల క్రితం గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చి విషయాన్ని వివరించారు. దీంతో ఈ విషయమై పలువురు రాజ్యాంగ నిపుణులతో గవర్నర్ చర్చించి తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిస్తోంది. కాగా, ఎస్ఈసీ పునర్నియామక విషయమై ఏపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News