నిమ్మగడ్డ వ్యవహారంపై.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రమేష్ కుమార్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ధిక్కార పిటిషన్‌పై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ ధాఖలు చేసింది. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరపొద్దని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది.

Update: 2020-07-20 05:05 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రమేష్ కుమార్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ధిక్కార పిటిషన్‌పై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ ధాఖలు చేసింది. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరపొద్దని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News