రైల్వే మంత్రిని కలిసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

Update: 2022-03-04 12:57 GMT

దిశ, వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా. జి. రంజిత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు మంత్రి అశ్విన్ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News