ఫిలిప్పీన్స్‌లో 2 వేలమంది తెలుగు విద్యార్థులు

మనీలా: ఫిలిప్పీన్స్‌లో రెండు వేలమంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తితో కాలేజీ హాస్టళ్లలోనే ఉండిపోగా, అక్కడి ప్రభుత్వం మాత్రం ఖాళీ చేయాలని ఆదేశిస్తోంది. స్వదేశానికి రావాలన్నా విమానరాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ సాయం చేయాలని వేడుకుంటున్నారు. Tags: coronavirus, telugu students, philippines, indian embassy

Update: 2020-03-17 23:32 GMT

మనీలా: ఫిలిప్పీన్స్‌లో రెండు వేలమంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తితో కాలేజీ హాస్టళ్లలోనే ఉండిపోగా, అక్కడి ప్రభుత్వం మాత్రం ఖాళీ చేయాలని ఆదేశిస్తోంది. స్వదేశానికి రావాలన్నా విమానరాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ సాయం చేయాలని వేడుకుంటున్నారు.

Tags: coronavirus, telugu students, philippines, indian embassy

Tags:    

Similar News