ప్రజలకు హెచ్చరిక.. రానున్న 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. భారీ స్థాయలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతో పాటు

Update: 2022-03-28 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతో పాటు వేడిగాలులు వీస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశముందని తెలిపింది.  

Tags:    

Similar News