భారీ బందోబస్తు మధ్య నేడు భైంసాలో RSS కవాతు

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ కవాతు నిర్వహించనున్నారు.

Update: 2023-03-05 03:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ కవాతు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దాదాపు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భైంసా సున్నితమైన ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News