అంబేద్కర్ కు కేటీఆర్​ నివాళి

ఎల్బీ నగర్ నియోజకవర్గం లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2022-12-06 14:23 GMT

దిశ, దుండిగల్ : ఎల్బీ నగర్ నియోజకవర్గం లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పాల్గొనగా ఆయనతో కలిసి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,ఎమ్యెల్సీ శంభిపూర్ రాజు పాల్గొని నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్యెల్యే సుధీర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News