రూ. 2 వేల నోటు తీసుకోబడదు.. సబ్ జైల్ పెట్రోల్ బంక్ లోనూ బోర్డు ఏర్పాటు..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ పెట్రోల్ బంకులోనూ 2000 నోటు తీసుకోబడదు అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2023-05-23 09:02 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ పెట్రోల్ బంకులోనూ 2000 నోటు తీసుకోబడదు అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ చివరి వరకు 2000 నోటు చెల్లబాటులోనే ఉంటుందని ఆర్బిఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ సంస్థల అనుబంధంగా పనిచేసే పెట్రోల్ బంకుల్లోనూ ఈ విధమైన బోర్డులు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News