సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జేబుదొంగల హల్‌చల్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయ దేవాలయం వద్ద

Update: 2024-04-17 16:33 GMT

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయ దేవాలయం వద్ద జేబు దొంగలు హల్ చల్ చేశారు.బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా భక్తుల మధ్యలో చేరి దొంగలు చేతివాటం చూపించారు. కొంతమంది భక్తుల జేబులో నుంచి డబ్బులను దొంగలించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News