ఆదివారం ఢిల్లీకి కవిత

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు.

Update: 2023-03-03 06:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, ఎంపీలు జయంత్ చౌదరీ, సంజయ్ సింగ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్, మాజీ ఎంపీ దిలీప్ టిర్కే హాజరు కానున్నారు. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్‌ అవార్డులకు నామినేట్ అయ్యారు. 

Tags:    

Similar News