ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న కేఏ పాల్ కొత్త సాంగ్ (వీడియో)

ఏపీ ఎన్నికల వేళ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తనపై ఓ కొత్త పాటను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

Update: 2024-04-17 08:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల వేళ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తనపై ఓ కొత్త పాటను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ‘అన్నా అన్నా కేఏ పాలన్నా’ అని లిరిక్స్‌తో ఉన్న పాటను ట్విట్టర్ లో షేర్ చేసిన కేఏ పాల్ అందరూ షేర్ చేయాలని పిలుపునిచ్చారు. తుప్పు సైకిల్ మాకొద్దన్నా.. పగిలే గ్లాసులు మాకొద్దన్నా.. తిరగని ఫ్యానులు మాకొద్దన్నా.. వాదే పువ్వులు మాకొద్దన్నా.. అంటూ టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీలను ఈ పాట ద్వారా టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News