చిన్నారి మృతి కేసులో డ్రైవర్ అరెస్ట్

ఎల్బీనగర్ లో చిన్నారి మృతి కేసులో డ్రైవర్ దుర్గా ప్రసాద్ ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2023-06-02 16:15 GMT

దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ లో చిన్నారి మృతి కేసులో డ్రైవర్ దుర్గా ప్రసాద్ ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. కారు రోడ్డుపైన ఆపి డోరు తెరవగానే బైక్ పై వచ్చిన శశిరేఖ, సయ్యద్ దంపతులతో పాటు రెండేళ్ల చిన్నారి కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. 

Similar News