అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

Update: 2023-05-24 03:08 GMT

దిశ, పెద్దవంగర : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గట్లకుంట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. అమర్సింగ్ తండాకు చెందిన జాటోత్ శ్రీను అనే వ్యక్తి అప్పుల బాధతో తన పొలంలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News