తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు స్టేట్స్‌లో మళ్లీ వర్షాలు షూరు..!

రుతుపవనాల ప్రభావం వలన సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

Update: 2023-09-01 07:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రుతుపవనాల ప్రభావం వలన సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేటి నుంచి వారంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలవుతాయని పేర్కొంది. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

Tags:    

Similar News