గాయకుడు సాయిచంద్ మృతి విచారకరం.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్

గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

Update: 2023-06-29 10:08 GMT

దిశ, వెబ్ డెస్క్: గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా అకాల మరణం చెందడం దిగ్భ్రాంతికరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట కాలంలో తన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. 

Tags:    

Similar News