అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-05-01 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌కు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కాగా ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో ఎఫ్ఐఆర్‌ను పరిశీలించేందుు సమయం కోరుతూ..ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీమ్ లేఖ రాసింది.   


Similar News