నిందితుడి రిమాండ్

జన్నారం మండలం మల్యాల గ్రామానికి చెందిన పడితే పోచంను హత్య చేసిన నిందితుడు దొసండ్ల సుమన్ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపినట్లు లక్షేటిపేట సీఐ వై.క్రిష్ణారెడ్డి బుధవారం తెలిపారు.

Update: 2023-04-19 12:30 GMT

దిశ, జన్నారం: జన్నారం మండలం మల్యాల గ్రామానికి చెందిన పడితే పోచంను హత్య చేసిన నిందితుడు దొసండ్ల సుమన్ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపినట్లు లక్షేటిపేట సీఐ వై.క్రిష్ణారెడ్డి బుధవారం తెలిపారు. అధికంగా మద్యం సేవించొద్దని మంచి పరివర్తన కలిగి ఉండాలని హితబోధ చేసినందుకు పోషంను హత్య చేశానని నిందితుడు సుమన్ ఒప్పుకున్నట్టు సీఐ వై.క్రిష్ణారెడ్డి తెలిపారు.  

Tags:    

Similar News