నిత్యం దొంగతనానికి పాల్పడుతున్న మహిళా.. ఓర్నీ.. వీటిని కూడా దొంగిలిస్తారా..?

నిత్యం ఎదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి.

Update: 2024-03-23 06:03 GMT

దిశ వెబ్ డెస్క్: నిత్యం ఎదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అయితే సాధారణంగా దొంగలు విలువైన వస్తువులని, బంగారాన్ని, నగదును దొంగిలిస్తారు. తాజాగా ఓ మహిళా కూడా నిత్యం దొంగతనాలకు పాల్పడుతోంది. అయితే ఆ మహిళ చేసే దొంగతనాల గురించి తెలిసిన కొందరు దొంగలు ఆమె దొంగతనానికి అనర్హం అంటున్నారు.

ఎందుకంటే ఆ మహిళ దొంగిలిస్తున్నది పూలను. ఈ వింత దొంగతనం మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. కావేరి అనే మహిళ నిత్యం పూలను దొంగిలిస్తోంది. ఆమె పూలను దొంగిలించడం స్థానికంగా ఉన్న సీసీ టీవీ లో రికార్డు అయ్యింది. ఇక ఈ పూల దొంగ వ్యవహారం గురించి తెలిసిన జనం ఇదేం చోద్యమని  ఆశ్చర్యపోతున్నారు. 

Tags:    

Similar News