MLA రాజాసింగ్‌పై మరో పీఎస్‌లో కేసు నమోదు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదయ్యింది.

Update: 2023-04-02 06:59 GMT

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదయ్యింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శోభయాత్రలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటు ఎస్ఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో షా ఇనాయత్ గంజ్ పోలీసులు రాజాసింగ్‌పై కేసులు పెట్టారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News