తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ఇకపై వారంతా పెన్షన్‌కు అర్హులే..!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్​ 36ను బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం 65 ఏండ్ల వారికి ఆసరా పెన్షన్​ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక నుంచి 57 ఏండ్లు నిండిన వారందరూ ఆసరా పెన్షన్లకు అర్హులని.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, వయస్సు నిర్ధారణ పత్రాలతో ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ […]

Update: 2021-08-04 08:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్​ 36ను బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం 65 ఏండ్ల వారికి ఆసరా పెన్షన్​ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక నుంచి 57 ఏండ్లు నిండిన వారందరూ ఆసరా పెన్షన్లకు అర్హులని.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, వయస్సు నిర్ధారణ పత్రాలతో ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్​ సుల్తానియా జీవో జారీ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News