తెలంగాణలో కొత్తగా 1,492 కేసులు

దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,492 కరోనా కేసులు వెలుగుచూడగా, 13 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 1933 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్ కేసులుండగా.. 3534 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 166 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Update: 2021-06-17 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,492 కరోనా కేసులు వెలుగుచూడగా, 13 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 1933 మంది డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్ కేసులుండగా.. 3534 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 166 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News