అమిత్ షాను కలవనున్న టీడీపీ ఎంపీలు

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు అమిత్ షాతో సమావేశం కానున్నారు. దేవాలయాలపై దాడులు, టీడీపీ నేతలపై వరుస కేసులు, పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Update: 2021-02-03 03:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు అమిత్ షాతో సమావేశం కానున్నారు. దేవాలయాలపై దాడులు, టీడీపీ నేతలపై వరుస కేసులు, పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Tags:    

Similar News