విద్యార్థిని ఆత్మహత్య

      నల్గొండ జిల్లా దామరచర్లలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరేసుకొని శిరీష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సతీష్ అనే యువకుడు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Update: 2020-02-04 21:01 GMT

ల్గొండ జిల్లా దామరచర్లలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరేసుకొని శిరీష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సతీష్ అనే యువకుడు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Tags:    

Similar News